ప్రశాంతంగా మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

Published Mon, Apr 28 2025 12:05 AM | Last Updated on Mon, Apr 28 2025 12:05 AM

ప్రశాంతంగా మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష

కుంటాల: స్థానిక ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 374 విద్యార్థులకు 275 మంది హాజరు కాగా 99మంది గైరాజరయ్యారు. ఏ డోతరగతి నుంచి పదో తరగతి వరకు మిగులు సీట్ల భర్తీకి మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించిన ప్రవేశ పరీ క్షకు 216 మందికి 136 మంది హాజరుకాగా 80 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్‌ న వీన్‌కుమార్‌, డీవో మహేందర్‌ తెలిపారు. పరీ క్షాకేంద్రాన్ని డీఈవో రామారావు తనిఖీ చేశా రు. పరీక్షా కేంద్రం వద్ద ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement