కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి | - | Sakshi
Sakshi News home page

కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి

Published Thu, Apr 10 2025 7:13 AM | Last Updated on Thu, Apr 10 2025 7:13 AM

కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి

కూలీలకు వసతులు కల్పించాలి: డీపీఓ దేవకీదేవి

నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనులు నిర్వహించే స్థలంలో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీపీఓ, మండల స్పెషలాఫీసర్‌ దేవకీదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంగునూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్‌ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు 150 మందకి మించకుండా కూలీలను ఏర్పాటు చేసుకొని పనులు చేయించాలన్నారు. పనులు చేయించే స్థలంలో వర్క్‌షెడ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఫాస్టెయిడ్‌ బాక్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎండీపీఓ లక్ష్మణప్ప, టీఏ, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement