పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా | Pant fined Rs 24 lakh | Sakshi
Sakshi News home page

పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా

Apr 5 2024 3:55 AM | Updated on Apr 5 2024 12:32 PM

Pant fined Rs 24 lakh - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కెప్టెన్  రిషభ్‌ పంత్‌పై ఐపీఎల్‌ గవర్వింగ్‌ కౌన్సిల్‌ రూ. 24 లక్షల జరిమానా విధించింది. విశాఖపట్నంలో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బౌలర్లు నిర్ణీత సమయంలో కనీస ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు రెండోసారి స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement