సికింద్రాబాద్‌లో తల్లి, కొడుకుపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం | Attacked On Mother And Son In Secunderabad | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో తల్లి, కొడుకుపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం

Feb 6 2025 2:59 PM | Updated on Feb 6 2025 3:35 PM

Attacked On Mother And Son In Secunderabad

సికింద్రాబాద్‌ మెట్టుగూడలో తల్లి, కొడుకుపై హత్యాయత్నం జరిగింది.

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మెట్టుగూడలో తల్లి, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. గాయాలపాలైన తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్‌ని చిలకలగూడ పోలీసులు.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement