పెట్రో బేజారు..సైకిల్‌ షి‘కారు’ | Fuel Price Hike: People Switch To Cycling | Sakshi
Sakshi News home page

పెట్రో బేజారు..సైకిల్‌ షి‘కారు’

Feb 26 2021 2:36 PM | Updated on Feb 26 2021 8:48 PM

Fuel Price Hike: People Switch To Cycling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో  ఆరోగ్యార్థులకు సైక్లింగ్‌ ఒక మంచి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగులు చాలా మంది నిర్ణీత దూరం నుంచి ఆఫీసులకు సైక్లింగ్‌ ద్వారానే చేరుకుంటున్నారు కూడా. మరోవైపు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలతో సైక్లిస్టులు మరింత పెరిగారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు రాకపోకల్లో భాగంగా కొంత దరాలకు సైక్లింగ్‌ మేలని భావిస్తున్నవారు... తమ కార్లకు సైకిల్‌ను ఇలా తగిలించుకుని మరీ తీసుకుపోతున్నారు.

చదవండివయసును వెనుకే వదిలి పెట్టెయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement