రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు | South Central Railway Announces 52 Special Trains For Sankranti 2025, Check Train Names And Timings Details | Sakshi
Sakshi News home page

Sankranti Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి మరో 52 అదనపు రైళ్లు

Jan 5 2025 3:44 PM | Updated on Jan 5 2025 4:29 PM

South Central Railway Announces 52 Special Trains For Sankranti Rush

ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో మరో 52 అదనపు రైళ్లు (special trains) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్‌, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement