అమ్మ జాతరకు సర్వంసిద్ధం
చీపురుపల్లి: విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే భక్తులు మాత్రమే కాకుండా ఒడిశా వంటి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరరానే వచ్చింది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మార్చి 2, 3, 4 తేదీల్లో అమ్మవారి జాతర నిర్వహించేందుకు దేవాదాయశాఖ నిర్ణయించింది.
రేపటినుంచి శ్రీ కనకమహాలక్ష్మి జాతర
మూడు రోజుల జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అమ్మ జాతరకు సర్వంసిద్ధం
అమ్మ జాతరకు సర్వంసిద్ధం
Comments
Please login to add a commentAdd a comment