టర్కీలో సైనికులు వెళ్తున్న బస్సుపై కారు బాంబుతో దాడి చేయడంతో 13 మంది సైనికులు మరణించారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కేసెరిలోని ఎర్కియెస్ యూనివర్శిటీ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టర్కీ మిలటరీ వెల్లడించింది.
Published Sun, Dec 18 2016 8:50 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement