టర్కీలో సైనికులు వెళ్తున్న బస్సుపై కారు బాంబుతో దాడి చేయడంతో 13 మంది సైనికులు మరణించారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కేసెరిలోని ఎర్కియెస్ యూనివర్శిటీ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టర్కీ మిలటరీ వెల్లడించింది.
Dec 17 2016 4:57 PM | Updated on Mar 21 2024 7:52 PM
టర్కీలో సైనికులు వెళ్తున్న బస్సుపై కారు బాంబుతో దాడి చేయడంతో 13 మంది సైనికులు మరణించారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కేసెరిలోని ఎర్కియెస్ యూనివర్శిటీ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టర్కీ మిలటరీ వెల్లడించింది.