కులాల రంగు పూయడం సరికాదు | ABVP Leader susheel kumar speakes over HCU incident | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 21 2016 4:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement