పంజాబ్, గోవాల్లో ముగిసిన ప్రచారం | campaign ended in Punjab, Goa | Sakshi

Feb 3 2017 6:49 AM | Updated on Mar 22 2024 11:06 AM

పంజాబ్, గోవా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ శనివారం జరగనుంది. ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మోదీ ప్రభుత్వం రూ.1,000, పాత రూ.500 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. పంజాబ్‌లో 117 స్థానాలకు, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement