రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోనల్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంతో పాటు 371 (డి) నిబంధనను కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకాగా విభజన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ పద్ధతిని రద్దు చేసి రాష్ట్రమంతటినీ కలిపి ఒకే ఫ్రీ జోన్గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం తనను కలిసిన విలేకరులకు సూచన ప్రాయంగా దీన్ని వెల్లడించారు.
Published Tue, Aug 18 2015 6:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement