ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా రాజీపడేది లేదని, మంచి డిజైన్ల కోసం అందరి సలహా తీసుకుంటామని అన్నారు.
Published Fri, Sep 15 2017 7:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement