కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే.
Published Wed, May 17 2017 3:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement