దుర్గమ్మను తాకిన పెద్ద నోట్ల ప్రభావం | currency ban affect to vijayawada kanakadurga temple | Sakshi
Sakshi News home page

Nov 12 2016 2:12 PM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారిపై పడింది. రూ. 500, 1000 నోట్లు చెల్లుబాటు కాకపోవ డంతో దుర్గమ్మ సన్నిధికి వస్తున్న భక్తుల రద్దీ తగ్గింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఇంద్రకీలాద్రి భక్తులు లేకపోవడంతో బోసిపోయింది

Advertisement
 
Advertisement
Advertisement