పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆ కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె ఈనెల 3వ తేదీన తమ స్వగ్రామం వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం బుట్టాయిపాలెం వెళ్లింది.
Published Fri, Nov 18 2016 5:42 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
పాణ్యంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఆ కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె ఈనెల 3వ తేదీన తమ స్వగ్రామం వైఎస్సార్ జిల్లా బద్వేలు మండలం బుట్టాయిపాలెం వెళ్లింది.