ఎస్సై కొట్టాడని మనస్తాపంతో.. | Farmer attempts suicide | Sakshi

Sep 6 2015 4:17 PM | Updated on Mar 21 2024 6:45 PM

గుడుంబా తయారుచేస్తున్నాడనే నెపంతో ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీంతో అతను మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం చిన్నరాజుపాలెం తండాలో ఆదివారం జరిగింది. వివరాల ప్రకారం.. చిన్నరాజుపాలెం తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటేష్ నాయక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement