ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు | Fifth day APAssembly sessions begin | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 4 2015 9:04 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఐదోరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఓటుకు కోట్లు అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. అయితే చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement