ఆంధ్రప్రదేశ్లో మొదటి ర్యాంకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మాన్విత సొంతం చేసుకుంది. తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంజనీర్గా పని చేస్తున్నారు. మాన్వితకు జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు రాగా, రాష్ట్రంలో మొదటి ర్యాంకు దక్కించుకోనుంది.
Published Sun, Jun 25 2017 10:16 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement