రాష్ట్ర విభజనకు సంబంధించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈరోజు ఉదయం 11.30గంటలకు సమావేశం కానుంది. విభజన సిపార్సులపై జీవోఎం సభ్యులంతా సమావేశమై నివేదికను ఖరారు చేసి ఆమోదించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రంగా జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.