ఎప్పుడూ పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలికే చంద్రబాబు.. నల్లధనం అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడం విడ్డూరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ పార్కు పేరుతో పేదల పొట్టగొట్టే చంద్రబాబు.. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని ఆమె విమర్శించారు.