దేశంలో పలు నగరాలకు 'ఐఎస్' ముప్పు | ib-sounds-alert-of-possible-isis-strike-across-india | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 18 2015 10:38 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

దేశంలో వివిధ నగరాలకు ఐఎస్ఐఎస్ ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ) వర్గాలు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐబీ దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ సహా ముంబై, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై నగరాలపై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వ్యూహా రచన చేస్తున్నారని హెచ్చరించింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement