భారతదేశానికి తదుపరి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇండియా టుడే, అధ్యయన సంస్థ కార్వీ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్పై భారత్ జరిపిన సర్జికల్ దాడులను, దేశంలో పెద్ద నోట్ల రద్దును కూడా సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల మంది సమర్థించారు. ఈ సర్వేలో ఎంపిక చేసుకున్న శాంపిల్ సంఖ్య తక్కువగా ఉంది. 12,143 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే నిర్వహించారు.
Published Sat, Jan 28 2017 7:02 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement