రణరంగంగా మారిన జమ్మలమడుగు | Jammalamadugu turns into war zone, Tension prevails | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 4 2014 5:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ దౌర్జన్యం చేసి పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతం రణరంగంగా మారింది. టీడీపీ, పోలీసులకు మధ్య జరిగిన దాడిలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీకి చెందిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement