జూనియర్‌ వైద్యుల ధర్నా | Jr, doctors Dharna in guntur ggh | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 27 2016 2:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

జూనియర్‌ వైద్యుల ధర్నాతో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల బుధవారం దద్దరిల్లింది. గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏవీవీ లక్ష్మిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జీజీహెచ్‌లో జూనియర్‌ వైద్యులు ధర్నా చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement