సమాజంలో ఏ వర్గంపైనా ఎలాం టి వివక్షా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాల కు అడ్డుకట్ట వేసి.. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Published Mon, Apr 17 2017 7:22 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
సమాజంలో ఏ వర్గంపైనా ఎలాం టి వివక్షా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలపై జరుగుతున్న అకృత్యాల కు అడ్డుకట్ట వేసి.. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.