ప్రస్తుతం రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ఎడపాడి ప్రభుత్వం నాలుగేళ్లపాటూ ఉండాలని ప్రజలు కోరుకోవడం లేదు, కాబట్టి వెంటనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’.. ఈ వ్యాఖ్యలు చేసింది తిరుగుబాటు వర్గ నేత పన్నీర్సెల్వం కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ అంతకంటే కాదు. ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ నోటి నుంచి సోమవారం సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి.
Published Tue, Mar 14 2017 10:34 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement