ఢిల్లీలో మొన్నటివరకు మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్- సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య బాహాటంగా ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా పరిస్థితి మరో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పునరావృతం అవుతుందా? అంటే పరిస్థితులు ఔననే సంకేతాలు ఇస్తున్నాయి.