మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా? | lobbying for rajya sabha seats touches a low in telugu desam party | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 24 2014 3:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

టీడీపీలో నేతల మధ్య రాజ్యసభ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి టిడిపికి దక్కనున్న రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా ఆ సీటును ఆశిస్తున్న తెలంగాణ టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement