కుర్చీలు విరగ్గొట్టి జేసీ వర్గీయుల వీరంగం | MLA JC prabhakar reddy supports create ruckus | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 22 2014 2:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ప్రతాపం చూపించారు. జేసీ వర్గీయుల రెచ్చిపోవటంతో అనంతపురం టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. అనంతపురం జిల్లాలో గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రషీద్ అహ్మద్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరటంపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement