క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం | Nagaram fire Blast-30-people-injured-15-in-critical-condition | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 27 2014 1:17 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12మంది క్షతగాత్రులు అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో పలువురు 90శాతం గాయపడినవారే. మెరుగైన చికిత్స కోసం వారిలో కొందరిని కిమ్స్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement