gail chairman
-
గెయిల్ కొత్త చైర్మన్ సందీప్ కే గుప్తా!
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఫైనాన్స్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ గుప్తా, భారత్ అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ (ఇండియా) చీఫ్గా ఎంపికయ్యారు. పది మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ తర్వాత 56 సంవత్సరాల గుప్తాను గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్ (పీఈఎస్బీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీన ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ పదవీ విరమణ అనంతరం గుప్తా నూతన బాధ్యతలను చేపడతారు. అయితే అంతకుముందు ఆయన నియామకానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అవినీతి నిరోధక సంస్థలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
బాబుతో గెయిల్ చైర్మన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు, కర్ణాటకలోని తుముకూరు నుంచి నెల్లూరుకు గ్యాస్ గ్రిడ్ పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం చ ంద్రబాబు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (గెయిల్) బీసి త్రిపాఠిని కోరారు. త్వరలోనే వీటిని చేపడతామని త్రిపాఠి హమీనిచ్చారు. త్రిపాఠి నేతృత్వంలోని ప్రతినిధి బృందం చంద్రబాబుతో మంగళవారం లేక్వ్యూ అతిధి గృహంలో భేటీ అయింది. -
నగరం ఘటనపై కేసు నమోదు
-
ఇక్కడి ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం ?
-
నగరం ప్రమాదమెలా జరిగింది ?
-
మృత్యు ఘడియలు
-
నగరం విషాదం జరిగిన తీరిదీ..
-
నగరం ప్రమాదంలో తప్పెవరిది?
-
పేదోళ్లమైనందుకేనా.. ఈ నిర్లక్ష్యం!
-
సీఎం గారు వచ్చారు.. వెళ్లారు!
-
'ఈ ఘటన దురదృష్టకరం'
-
'బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
-
నిర్లక్ష్యమే కారణమైతే.. చర్యలు తప్పవు
-
నిండు జీవితాల్ని ఛిద్రం చేసిన విషాదం
-
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
-
బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
క్షతగాత్రుల్లో 15మంది పరిస్థితి విషమం
కాకినాడ : గెయిల్ పేలుడు ఘటనలో మొత్తం 15మంది మృతి చెందినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి పద్మావతి అధికారికంగా ప్రకటించారు. మరో 32మంది గాయపడ్డారని, వారిలో 15మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. క్షతగాత్రులకు అమలాపురం ఏరియా ఆస్పత్రి సహా స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పద్మావతి చెప్పారు. కాగా అధికారికంగా 15మంది మృతి చెందినట్లు చెబుతున్నా... 18మంది చనిపోయినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ మృతి చెందినవారిలో గోపిరెడ్డి దివ్యతేజ, మద్దాల బాలాజీగా గుర్తించారు. -
గుర్తు పట్టలేని స్ధితిలో మృతదేహాలు
-
తీవ్ర భయాందోళనలో నగర ప్రజలు
-
పేలుడుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మోడీ ఆదేశించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేబినెట్ కార్యదర్శి తదితరులతో కూడా మోడీ చర్చించారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్ లైన్ పేలిన విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ పేలుడులో 18మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. My thoughts with the families of those who lost their lives in the GAIL Pipeline fire in AP. Prayers with the injured. — Narendra Modi (@narendramodi) June 27, 2014 గెయిల్ పేలుడు ఘటనపై ఇంకా కారణాలు తెలియరాలేదని గెయిల్ ఛైర్మన్ బీసీ త్రిపాఠి తెలిపారు. 18 అంగుళాల పైప్లైన్ వద్ద పేలుడు జరిగిందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. సంఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు త్రిపాఠి పేర్కొన్నారు. I have spoken to the Petroleum Minister, Cabinet Secretary & GAIL Chairman and asked them to ensure immediate relief at the accident site. — Narendra Modi (@narendramodi) June 27, 2014