Published
Tue, Mar 21 2017 6:39 AM
| Last Updated on Thu, Mar 21 2024 6:40 PM
దక్షిణ సూడాన్లో విమానం కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో వావు విమానాశ్రయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో కనీసం 44 మంది ఉన్నట్టు సమాచారం.