కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు హస్తినలోనే ఆగిపోయింది! రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుందని, ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ రెండు నెలలు కావొస్తున్నా బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర పడకపోవటంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది.
Published Mon, Feb 27 2017 11:16 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement