‘వీల్‌చైర్‌’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక | Report to the Governor on wheel chair insident | Sakshi

Mar 19 2017 9:41 AM | Updated on Mar 22 2024 11:04 AM

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జరిగిన వీల్‌చైర్‌ ఘటనపై వైద్య ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలసి నివేదిక అందించారు. ఇరువురు అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన బేగంపేటకు చెందిన రాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకు రాగా వీల్‌చైర్లు అందుబాటులో లేవు. మరుసటిరోజు చిన్నపిల్లల సైకిల్‌ను వీల్‌చైర్‌గా వినియోగించి గాంధీ ఓపీ విభాగానికి వచ్చాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement