Published
Sat, Oct 24 2015 6:35 AM
| Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ప్రభుత్వం చార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగిసీ ముగియగానే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల దెబ్బ వేసింది.