ఈనెల 16వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని, ఆ రోజు ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై బిల్లును ఆమోదిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. అయితే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి వారిని బీసీ-ఈ గానే పరిగణించి ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలో మంత్రివర్గంలో నిర్ణయించి ఆ మేరకు బిల్లును పెడతామన్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్రపతి ఆమోదం కోరుతామని తెలిపారు. ఈ విషయమై బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశం అనంతరం ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లతో పాటు హెరిటేజ్ చట్టం వంటి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
Published Wed, Apr 12 2017 8:08 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement