మెగా’కే పురుషోత్తపట్నం! | The scheme is finalized tenders | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 18 2016 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

గతేడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేసిన మెగా సంస్థకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు సైతం దక్కనున్నాయి. రూ.1,638 కోట్ల అంచనాతో ఈ టెండర్లలో ప్రైస్‌ బిడ్‌ను శనివారం జలవనరులశాఖ అధికారులు తెరిచారు. 4.55 శాతం అధిక ధరలకు కోట్‌ చేస్తూ మెగా(మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌), 4.90 అధిక ధరలకు కోట్‌ చేస్తూ నవయుగ (నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌) షెడ్యూళ్లు దాఖలు చేశాయి

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement