'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు' | This is last session of united ap assembly says etela rajender | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 13 2013 10:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:50 PM

సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి శాసన సభ సమావేశాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు వెంటనే శాసన సభలో ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement