మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్ | two more ISIS supporters arrested | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 2:43 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

కస్టడీ ముగియటంతో ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ఏ1గా ఉన్న యజ్దానీ, ఏ2 హబీబ్ అహ్మద్ను ఎన్ఐఏ మరో ఎనిమిది రోజుల పాటు కస్టడీ కోరింది. దీంతో మరో ముగ్గురికి న్యాయస్థానం ఈ నెల 26వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల పాతబస్తీలో అరెస్ట్ చేసిన ఐదుగురిని ఎన్ఐఏ అధికారులు 12 రోజులపాటు విచారణ జరిపి కస్టడీ ముగియటంతో ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. వారి వద్ద నుంచి ఎన్‌ఐఏ కీలక విషయాలను రాబట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement