ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై గురువారం గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్పై అధికార, ప్రతిపక్షాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అంతకు ముందు పోలవరం ప్రాజెక్ట్ చట్టప్రకారం రావాల్సిన హక్కు అని ప్రతిపక