నాలుగో దశలో కీలక పోటీలు | uttar pradesh 4th phase polling crucial test for all parties | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశలో.. రాజకీయ దిగ్గజాల కేంద్రంగా పేరొందిన అలహాబాద్, రాయ్‌బరేలీ, వెనుకబడిన బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని ఝాన్సీ, మహోబా తదితర 12 జిల్లాల్లో గురువారం పోలింగ్‌ జరగనుంది. యూపీ మధ్య, తూర్పు ప్రాంతాలకు దిగువున ఉన్న జిల్లాల్లోని 53 సీట్లల్లో బీజేపీ, ఎస్సీ–కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పలువురు అభ్యర్థుల మధ్య పోటీ కీలకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఎస్పీ 24, బీఎస్పీ 15, కాంగ్రెస్‌ 6, బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement