ఉరిమురిమి మంగళం మీద పడినట్టు... తెలంగాణలో అమిత్ షా జరిపిన పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసిందట. అమిత్ షా తెలంగాణలో జరిపిన మూడు రోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు.
Published Thu, May 25 2017 6:55 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement