'చినబాబు, పెదబాబు.. ఎవరున్నా అంతే' | Will not leave anybody in horsetrading scam, says Nayini Narsimha Reddy | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 6 2015 7:23 PM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

'ఓటుకు నోటు' వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు గానీ, చినబాబు, పెదబాబు గానీ ఎవరున్నా కూడా విచారణలో అన్నీ తేలుతాయని ఆయన స్పష్టం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement