‘అధికార పక్షానికి జగనే ఓ సమస్య’ | ys jagan mohan reddy chitchat with media over assembly session | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 1 2017 7:39 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అధికారపక్షం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేసిందని, సభ జరిగిన తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తరువాత ఆయన తన ఛాంబర్‌లో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement