బాబు అంటే అబద్ధం.. మోసం.. | YS Jagan mohan reddy slams chandra babu over farmers problems | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 3 2016 2:28 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

తనకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏ విషయాలు తెలియడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఆయనకు రాష్ట్రంలో కరువు ఉంది.. రైతులు నానా కష్టాలుపడుతున్నారని చెప్పేందుకు నేడు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement