చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లెలో జల్లికట్టు సంబరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రారంభించారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా పోలీసుల్ని కోరారు. ఆర్థిక లావాదేవీలు లేకుండా జరిగే సంబరాలు జల్లికట్టు అని అన్ని అన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంబరాలు సజావుగా సాగేలా చూడాలని అన్నారు.
Published Fri, Jan 16 2015 11:56 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement