'ఓటుకు కోట్లు'పై పార్లమెంట్లో ప్రశ్నిస్తాం | YSR Congress MPs meeting with YS JaganMohan Reddy at Lotus Pond | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 18 2015 2:43 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

ఓటుకు కోట్లు కేసు ప్రజాస్వామ్యానికే మచ్చలాంటిదని... ఆ అంశంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. ఈ కేసులో టీడీపీ నేతలు రెడ్హ్యాండెడ్గా దొరికినా కేసును నీరుగార్చేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ... పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement