ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్పై ఉద్యమం సాగిందని, అలాంటిది చంద్రబాబు తనవల్లే పోలవరం సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.
Published Mon, Jan 9 2017 11:21 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement