‘ప్రజలు అసహ్యించుకునేలా వెంకయ్య, బాబు’ | ysrcp leader parthasaradhi takes on union minister venkaiah, cm chandrababu | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 31 2017 1:36 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు ప్రజలు అసహ్యించుకునేలా ఉన్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. వారిద్దరు ప్రతిపక్షంలో ఉంటేనే బావుంటుందని, అప్పుడే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని విషయాలు వీరు మర్చిపోతారని చెప్పారు. ఏపీలో నిజంగా అనుకూల పరిస్థితులే ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు విస్తరించడం లేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement